Saturday, May 4, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

cmd Prabhakar Rao

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వదంతులు న‌మ్మ‌వ‌ద్దు

జనతాకర్ఫ్యూ,రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల కరెంట్ కోతలు అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వదంతులు నమ్మ‌వద్దు అన్నారు టీఎస్ జెన్కో, ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు. విద్యుత్ ఉత్పత్తి కి...
Dr gs rao

మీ ఇంటి నుండే ‘ఆన్‌లైన్ వీడియో డాక్టర్ కన్సల్టేషన్’..

ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా, యశోద హాస్పిటల్స్ రోగుల సౌకర్యార్దం ‘ఆన్-లైన్ వీడియో డాక్టర్ కన్సల్టేషన్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఇంట్లో సురక్షితంగా ఉండాలని మరియు అత్యవసర వైద్య సలహా...
kejriwal

క‌రోనాను నివారించ‌డ‌మే అతిపెద్ద స‌వాల్: కేజ్రీవాల్

ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో ఒక్క కొరోన పాజిటివ్ కేసు నమోదు కాలేదు అని తెలిపారు సీఎం కేజ్రీవాల్. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన ఐదుగురు రోగుల‌ను ఆసుప‌త్రి నుంచి విడుద‌ల చేసిన‌ట్లు వెల్ల‌డించారు....
Election comission of india

రాజ్య‌సభ‌ ఎన్నిక‌లు వాయిదా వేసిన ఎన్నిక‌ల క‌మిష‌న్

క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈనెల 26న జ‌ర‌గాల్సిన స‌భ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌కటించింది. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయో మార్చి త‌ర్వాత ప్ర‌క‌టిస్తామని...

గ్రామల్లో కరోనా నియంత్రణకు కఠిన చర్యలు..

కరోనా క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పట్టణ ప్రజలే కాకుండా పల్లెలోని ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వారి గ్రామాలకు వేరే ప్రదేశాల నుండి వచ్చే వారిని అనుమతించకుండా గ్రామ సరిహద్దుల్లో...
ipl

ఐపీఎల్‌ రద్దు.. త్వరలో బీసీసీఐ ప్రకటన..

దేశంలో కరోనా రోజురోజుకు వ్యాప్తిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి వలన క్రికెట్ అభిమానులకు నిరాశే మిగలనుంది. ఇప్పటికే ఐపీఎల్‌ వాయిదా పడిన...

క‌రోనా నియంత్రణకు నితిన్ 20 ల‌క్ష‌ల విరాళం..

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో త‌న వంతు భాగ‌స్వామ్యం అందించాల‌ని హీరో నితిన్ నిర్ణ‌యించుకున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించిన ఆయ‌న‌, రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు...
cm kcr

లాక్‌డౌన్.. సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం..

స్టేట్ లాక్ డౌన్ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో జరిగే...
lookdown

లాక్‌డౌన్‌ నుంచి ఈ సంస్థలకు మినహాయింపు..

ఇండియాలో కరోనా వైరస్‌ విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం...

కరోనా.. జియో సరికొత్త ఆఫర్‌..

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేసేవారికి ప్రయోజనం కల్పించడానికి జియో కీలక నిర్ణయం తీసుకుంది. నూతన బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. అంతేకాదు పాత వినియోగదారులకు డాటా పరిమితిని...

తాజా వార్తలు