Wednesday, April 23, 2025

తాజా వార్తలు

Latest News

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి..

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. దక్షిణ కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు...

విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?:రాకేష్ రెడ్డి

రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటోంది అన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రాకేష్ రెడ్డి....2 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసి వేశారు ..యూనివర్సిటీలను...

రాగిజావ.. ఎంతో మేలు?

మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించే బలవర్థకమైన పదార్థాలలో రాగులు మొదటి స్థానంలో ఉంటాయి. రాగులతో, రాగి ముద్ద, రాగి రొట్టె, రాగి జావ వంటివి చేసుకొని తింటూ ఉంటారు. వీటిలో అందరూ...

గులాబీ జెండానే తెలంగాణకు రక్ష

గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ కవచం అన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కందుకూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సభావత్ లచ్చా నాయక్‌, పెద్దమ్మ తండా గ్రామ పంచాయతీ తాజా మాజీ...

గద్దర్ అవార్డుల ఫంక్షన్.. నభూతో న భవిష్యత్‌

గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరపాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భరోసా ఇచ్చారు....

బెట్టింగ్ జోలికి వెళ్లకండి: సజ్జనార్

బెట్టింగ్ జోలికే వెళ్లొద్దంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్.. ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం...

బీఆర్ఎస్ రజతోత్సవం..పాటల సిడీ

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గాయకులు సందీప్, మానుకోట ప్రసాద్‌లు రూపొందించిన ప్రత్యేక పాటల సీడీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు..

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్ - 2024 తుది ఫలితాలు వచ్చేశాయి. శక్తి దుబే తొలి ర్యాంకుతో సత్తా చాటగా.. హర్షిత గోయల్ (2), అర్చిత్...

బీఆర్ఎస్ నేతల ఫోటోల మార్ఫింగ్..ఫిర్యాదు

బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనాయకుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ తప్పుడు రీతిలో పోస్ట్ చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్స్లోలో పాటు వాటిని షేర్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై...

సివిల్స్ 2024 ఫలితాలు విడుదల

సివిల్స్ ఫలితాలు విడుదల చేసింది UPSC. సివిల్ సర్వీసెస్ కు మొత్తం 1009 మంది ఎంపిక కాగా ఇందులో ఐఏఎస్ - 180, ఐపీఎస్- 147, ఐఎఫ్‌ఎస్- 55 మంది ఎంపికయ్యారు. జనరల్ కేటగిరిలో...

తాజా వార్తలు