Saturday, October 5, 2024

Independence Day

Independence Day

స్వాతంత్య్రోద్యమం..కీలక ఘట్టాలు

76 ఏళ్ల స్వాతంత్య్ర ఉద్యమం....తరాలుగా బానిస బతుకులు బతికిన జాతికి తనను తాను పాలించుకోవడం తెలిసింది. ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాయి. అయితే మన స్వేచ్ఛ వెనుక.. సమరయోధుల సంకెళ్లున్నాయి....

క్విట్‌ ఇండియా….స్ఫూర్తి అసాధారణం

పరాయి పాలన లేదు. కిరాయి సార్వభౌములు లేరు. మనం స్వతంత్రులం... మేరా భారత్‌ మహాన్‌.. అని దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తాం. వందేమాతర గీతం.. గొంతెత్తి పాడుకుంటాం.దీని వెనుక ఎంతోమంది మహానీయుల కృషి ఉంది....

సెల్యూట్ టూ భగత్ సింగ్..

భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రత్యేకమైన వ్యక్తి భగత్ సింగ్. తన అసమాన పోరాటంతో ప్రజల మనస్సులో చిరస్ధాయిగా నిలిచిపోయారు. అతి చిన్న వయస్సులోనే దేశం కోసం ఉరికంబం ఎక్కారు. భగత్‌ సింగ్‌, సుఖ్‌దేవ్‌ థాపర్‌,...

గోపాల్ కృష్ణ గోఖలే…దేశం కోసమే జీవితం అంకితం

భారత స్వాతంత్రోద్యమంలో ముందున్న వారిలో ఒకరు గోపాల కృష్ణ గోఖలే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా,సామాజిక-రాజకీయ సంస్కరణలు తేవడంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి ఎనలేని కృషిచేసిన...

లోకమాన్య..బాలగంగాధర్ తిలక్

స్వరాజ్యం నా జన్మ హక్కు... నేను దాన్ని పొంది తీరుతాను అని నినదించిన యోధుడు. భారత స్వాతంత్య్రోద్యమాన్ని ఈ ఒక్క నినాదంతో కొత్త పుంతలు తొక్కించి దేశావ్యాప్తంగా ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా చేసిన...

ఈ 76 ఏళ్లలో సైన్స్ సాధించిన ఘనతలు..

76 ఏళ్ల స్వాతంత్య్ర  ఫలాలు మనం అనుభవిస్తున్నాం. అయితే ఈ దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానీయులు తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించారు. ఒక్కొక్కరిది ఒక్కో విధానం...కానీ అంతిమంగా అందరి పోరాటం...

స్వాతంత్య్రానికి ముందు తర్వాత..దేశంలో జరిగిందిదే!

ఎందరో మహానీయుల త్యాగ ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. దశాబ్దాల బ్రిటిష్ పాలనలో ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భారత్ వెనుకబాటుకు గురైంది. దేశాన్ని సర్వం దోచుకున్న తెల్లవాళ్లు...మనల్ని...

యూత్ ఇన్‌ పాలిటిక్స్‌…భవిష్యత్ మీదే

యూత్ ఇన్ పాలిటిక్స్...ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం 76 ఏళ్ల స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నాం..కానీ యువత ఎక్కడున్నారంటే ప్రశ్నార్థకంగానే మారింది.మన దేశంలో చాలా మంది యువ రాజకీయ...

భారతీయ బ్యాంకింగ్…నాడు..నేడు

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియానే. ఇక ఆర్ధిక సంస్కరణలు జరిగి మూడు దశాబ్దాలు పూర్తి కాగా ఒకప్పటి భారతదేశానికి ప్రస్తుత ఇండియాకు చాలా తేడా జరిగింది. ఆర్థిక...

పాడవోయి భారతీయుడా!

ఎందరో మహానుభావులు..తమ అసమాన పోరాటంతో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చిరస్ధాయిగా నిలిచిపోయారు. పర పీడనలో నలిగిపోతున్న భారతదేశ పోరాటంలో అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరయోధులు విప్లవ భావాలను ప్రచారం చేసి...

తాజా వార్తలు