‘మహాబలి’గా విజయ్
ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ హీరోగా డా. భారతి, కళ్యాణి రాజు హీరోయిన్స్గా రవికిరణ్ వికాస్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'జయమ్మన మగ'. ఇటీవలే రిలీజై సూపర్డూపర్ హిట్ అయిన...
ఎన్టీఆర్ మహేష్ని దాటాడు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. సమంత-నిత్యా మీనన్ లు హీరోయిన్ లుగా నటించిన జనతా గ్యారేజ్ థియేటర్లలోకి వచ్చేసింది. కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంపై ముందు నుంచి చాలానే...
ధనుష్, కీర్తి సురేష్ల ‘రైల్’
రఘువరన్ బి.టెక్, అనేకుడు, మాస్, మరియన్ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ధనుష్ కథానాయకుడిగా, నేను శైలజ వంటి సూపర్హిట్ చిత్రంలో హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్ కథానాయికగా...
హ్యాపి బర్త్ డే టు సీతయ్య
తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఫ్యామిలీలలో నందమూరి, మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రెండు కుంటుంబాలకు సంబంధించిన ఇద్దరు ప్రముఖుల పుట్టిన...
సిక్స్ ప్యాక్తో కళ్యాణ్ రామ్
పటాస్ సినిమాతో ఫాంలోకి వచ్చిన నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్,...
శాన్జోసేలో ఇసై జ్ఞాని సంగీత విభావరి
మేస్ట్రో ఇళయరాజా పాటలంటే చెవి కోసుకోని తెలుగువారు ఉండరు. ఆయన పాటలకు ఎలాంటి వారైనా తలలూపి తీరుతారంతే. అంతటి సంగీత జ్ఞాని తాజాగా తెలుగువారి కోసం ఓ ప్రత్యేకమైన కాన్సర్ట్ చేయడానికి అంగీకరించారు....
పవన్ ‘కాటమరాయుడు’
పవర్ స్టార్ పవన్కల్యాణ్ సినిమా అంటే అభిమానులకు పండగే. సినిమా హిట్...ప్లాప్లతో సంబంధం లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకు...
3న ధనుష్ “నారదుడు”
సూరజ్ ప్రొడక్షన్స్ -టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ సంయుక్త్రంగా నిర్మిస్తున్న చిత్రం "నారదుడు".
ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా.. జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రానికి తెలుగు...
జనతాగ్యారేజ్ కి బాహుబలి
టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ రేంజ్కు తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి రెండో భాగం షూటింగ్లో రాజమౌళి బిజీగా ఉన్నా.. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘జనతాగ్యారేజ్’ సినిమాను హైదరాబాద్లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున...
రేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ బామలు
పేదలకు చౌక ధరల్లో ఆహార పదార్థాలను అందించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజా పంపిణీ వ్యవస్థకు కొందరు కిలాడీలు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఖజానాకు భారీ స్థాయిలో నష్టం...