నగదురహిత వైద్య సేవలు కొనసాగింపు..

459
telangana
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదారులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు నగదురహిత వైద్య సేవలు కొనసాగింపు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా 2020 మార్చి 31వ తేదీ వరకు నగదురహిత వైద్య సేవలు పొడిగిస్తున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది. నగదురహిత వైద్యసేవలతో పాటు వైద్యసేవల బిల్లుల చెల్లింపు పథకం కూడా కొనసాగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -