26న బీఆర్ఎస్‌పీపీ సమావేశం

12
- Advertisement -

ఈ నెల 26న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్,మాజి మంత్రి హరీష్ రావులు హాజరుకానున్నారు.

ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 31 వ తేది నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

Also Read:కూతురి కోసం సురేఖా వాణి ఆరాటం

- Advertisement -