గాంధీ జయంతికి బొమ్మ బ్లాక్‌బస్టర్

390
srivhishnu
- Advertisement -

టాలీవుడ్ న‌టులు నందు, రష్మీ గౌతమ్‌ జంటగా రాజ్‌ విరాఠ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఫ్యాన్‌గా నందు కనిపించనుండగా ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్‌కి మంచిరెస్పాన్స్ వచ్చింది.

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా టీజర్‌ని రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్‌. హీరో శ్రీవిష్ణు అక్టోబర్ 2 ఉదయం 10.30కు రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలోని పోతరాజు క్యారెక్టర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చారు శ్రీవిష్ణు.

పోతురాజు గాడి ల‌వర్ వాణిగా ర‌ష్మీ గౌత‌మ్ నటిస్తుండగా విజయిభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -