పోక్సో కేసుపై బాంబే హైకోర్టు

0
- Advertisement -

పోక్సో కేసుపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పోక్సో కేసులో 22 ఏళ్ల నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు. 2020లో యూపీకి చెందిన 22 ఏళ్ల యువకుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది న్యూముంబైకి చెందిన 15 ఏళ్ల బాలిక.

10 నెలల తరువాత గర్భంతో ఇంటికి తిరిగి వచ్చింది బాలిక. దీంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు తండ్రి. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. ‘బాలిక ఇష్టప్రకారమే వెళ్లిందని, ఆమెకు ఏం జరుగుతుందో తెలుసు’ అని యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.

Also Read:హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ షాక్‌..

- Advertisement -