టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా గర్వపడుతున్నాను: ఎమ్మెల్సీ కవిత

112
kavitha
- Advertisement -

టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా నేను గర్వపడుతున్నా.. అందుకే పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నాను. టీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులు, తన క్షేమం కోరేవారంతా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ కవిత తన పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి నుంచి సభ్యత్వనమోదు రశీదును స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

- Advertisement -