మొక్కలు నాటిన నటి కావ్య రెడ్డి..

180
Artist Kavya Reddy
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆర్టిస్ట్ కావ్య రెడ్డి తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సినీ ఆర్టిస్ట్ మంజీర విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండ లోని తన నివాసంలో మొక్కలు నాటారు సినీ ఆర్టిస్ట్ కావ్య రెడ్డి. అనంతరం మరో ముగ్గురు ( ఆర్టిస్ట్ లు అమర్, కుషల్, చక్రి ) లు కూడా మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు.

- Advertisement -