ఏపీ పిసిసి అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా

268
Raghuvera Reddy
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కక ఎంపీ, ఎమ్మెల్యేను కూడా గెలచుకోలేదు. ఇందుకు నైతిక బాధ్యతవహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.

ఆ రాజీనామా లేఖను ఏఐసీసీ ఛీప్ రాహుల్ గాంధీ కి పంపించారు. దీనిపై రాహుల్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రఘువీరా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపొయిన చోట్ల పలువురు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -