ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచుతూ జీవో జారీ..

133
- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు, థియేట‌ర్ల యాజ‌మాన్యాలు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి కబురు అందించింది. ఏపీలో సినిమా టికెట్ల ధరలును పెంచుతూ ఇవాళ జీవో జారీచేసింది. దీని ప్రకారం ఏపీలోని థియేటర్లలో గరిష్ఠంగా రూ.250, కనిష్ఠంగా రూ.20లకు టికెట్లు లభించనున్నాయి. థియేటర్లు ఉండే ప్రాంతాలను బట్టి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు/గ్రామ పంచాయతీలుగా విభజించి టికెట్ల ధరలను నిర్ణయించారు.

- Advertisement -