మొక్కలు నాటిన అనూప్ రూబెన్స్‌..

378
anup rubens
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడత లో బాగంగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద గల పార్క్ లో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్.

దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ఎక్కువగా మొక్కలు నాటుతాను..ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా అఖిల్ ,ప్రదీప్, దర్శకులు తేజ ముగ్గురిని కోరుతున్న..ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.

- Advertisement -