కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి..

340
climb
- Advertisement -

భువనగిరి కోట పైన ఉన్న రాక్ క్లైంబింగ్ పాఠశాల ట్రైనర్ కుమారి అన్వితా రెడ్డి ఆఫ్రికన్ ఖండంలోని ఎత్తైన పర్వతం కిలిమంజారో పర్వతాన్ని (19,340 ఫీట్లు) విజయవంతంగా అధిరోహించింది.

జనవరి 15 న శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ (జాయింట్ పోలీస్ కమిషనర్, స్పెషల్ బ్రాంచ్, హైదరాబాద్) తోపాటు తమ ప్రయాణ0 మొదలపెట్టారు. జనవరి 21 న తెల్లవారుజామున కిలిమంజారో పైకి చేరుకున్నారు. ఆమె మొదటి వ్యక్తి యాదద్రి భువనగిరి జిల్లా నుండి ఈ రికార్డును సాధించింది.

- Advertisement -