డ్రైవింగ్ చేస్తూ హెడ్సెట్..20 వేలు ఫైన్!

62
- Advertisement -

ఏపీలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి . ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికి వస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే రూల్స్ అతిక్రమించిన వారికి ఫైన్ వేస్తున్న ఏపీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠిన తరం చెయ్యనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఇప్పటికే కఠిన నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా వేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 1 నుండి కొత్త నిబంధనలు అమలు చేసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:కోలీవుడ్ టార్గెట్‌గా పవన్‌ వ్యాఖ్యలు!

- Advertisement -