మొక్కలు నాటిన యాంకర్ రవి..

249
anchor ravi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నానక్ రామ్ గూడా లోని రామానాయుడు స్టూడియో లో మొక్కలు నాటారు యాంకర్ రవి.ప్రకృతి ఒడిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని యాంకర్ రవి అన్నారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తానందని తెలిపారు.ప్రతి ఒక్కరం మొక్కలు నాటడం మన అందరి బాధ్యత అని తెలిపారు.

జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతూ దేత్తడి హారిక , ఆర్టిస్ట్ శ్యామల విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నానాక్ రాం గూడా లోని రామానాయుడు స్టూడియోలో మూడు మొక్కలు నాటిన యాంకర్ రవి…

అనంతరం మరో నలుగురు ( పటాస్ షో డైరెక్టర్ సంతోష్ , యాంకర్ వర్షిని , యాంకర్ వింధ్యా , సతీమణి నిత్యా ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇవ్వాలని తెలిపారు.

- Advertisement -