పదో తరగతి ఫలితాల రిలీజ్ కు సర్వం సిద్ధం

11
- Advertisement -

పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. మంగళవారం 10వ తరగతి పరీక్షా ఫలితాలు రిలీజ్ కానుండగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఫలిపదో తరగతి పరీక్షల ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు.

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,50,433 మంది బాలికలు… 2,57,952 మంది బాలురు పరీక్షలకు హాజరయ్యారు.

Also Read:BJP:జీవన్ రెడ్డిపైఈసీకి ఫిర్యాదు

- Advertisement -