పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

312
akshara education institutes
- Advertisement -

అక్షర విద్యా సంస్థలు,‌ టీ స్పోర్ట్స్ అకాడమీ సహకారంతో కూకట్ పల్లి లోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ లో శనివారం ఉదయం పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సూచనల మేరకు అక్షర విద్యా సంస్థల చైర్మన్ అరిసనపల్లి జగన్మోహన్ రావు నేడు పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.

- Advertisement -