నర్సరీలను తనిఖీచేసిన మనూచౌదరి..

294
collector
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లాలో పల్లెప్రగతిలో భాగంగా. బల్మూర్ ,లింగాల,మండలాల్లోని పలు గ్రామాల్లో నర్సరీలను,వైకుంఠ ధామాలను,డంపింగ్ యార్డులను జిల్లా అదనపు కలెక్టర్ మనూచౌదరి,ట్రైనింగ్ కలెక్టర్ చిత్రా మిశ్రా, డిపిఓ సురేష్ మోహన్. ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా హరితహారం ఉన్న నేపథ్యంలో మొక్కల పెంపకంపై ఆరా తీశారు,కరోనా ఉన్న నేపథ్యంలో వాయిదా పడ్డ వైకుంఠ ధామాలు. డంపింగ్ యార్డ్ నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను అదనపు కలెక్టర్ మనూచౌదరి ఆదేశించారు.

- Advertisement -