మొక్కలు నాటిన నటి దేవ్‌ సాక్షి..

123
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు నటి దేవ్ సాక్షి. ఈ సందర్భంగా నటి సాక్షి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.తాను నాటిన మొక్కకు అవని పేరు పెట్టానని అన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.అనంతరం నటులు ఆశిష్ గాంధీ,సురేఖ వాణి, సంజన ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇచ్చారు సాక్షి.

- Advertisement -