గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నటుడు సమీర్..

107
Green India challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటాడు నటుడు సమీర్.. ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు..అనంతరం శ్రీకాంత్,సన,జీవిత,రాజశేఖర్ కి ఈ ఛాలెంజ్ విసిరారు సమీర్.

- Advertisement -