ఏసిబికి చిక్కిన జనగామ డీఈ..

139
Janagam Irrigation ED
- Advertisement -

జనగామ డీఈ రవీందర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ జనగామ డీఈ రవీందర్‌రెడ్డి అవినీతి నిరోధశాఖ అధికారులకు చిక్కాడు. గుత్తేదారు నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు.

- Advertisement -