- Advertisement -
ఢిల్లీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో నిద్ర పోయారు సీఎం రేఖా గుప్తా . ఇందుకు సంబంధించిన వీడయోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది ఆప్.
వీరు ఢిల్లీని ముందుకు తీసుకెళ్తారా..? అని మండిపడింది. ఢిల్లీ బాగోగులు చూడటానికి ప్రజలు ఆమెను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. ఆమె నిద్ర పోతున్నారు అని మండి పడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
CM मोहतरमा के दो रूप‼️
1️⃣ विपक्ष में रहते हुए जनता के काम रोकना
2️⃣ सरकार में रहते हुए सदन के अंदर कुंभकर्णी नींद सोना pic.twitter.com/zY6E72pquU— AAP (@AamAadmiParty) February 26, 2025
Also Read:ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అప్డేట్
- Advertisement -

