తిరుమల సమాచారం…

223
- Advertisement -

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి భక్తులు వెలుపల భారీగా బారులు తీరారు. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులకి 10 గంటల స‌మయం పడుతుంది.నిన్న అక్టోబర్ 16 న స్వామివారిని 1,01,018 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 46,520 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం : 2.85 కోట్లు

- Advertisement -