- Advertisement -
సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు పిటిషన్లపై విచారణ జరిగింది.అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని ప్రశ్నించింది.
తెలంగాణ స్పీకర్కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో సమాధానం చెప్పాలని తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం.. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సీజేఐ సూచించారు. .
4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు స్పీకర్ తరఫు న్యాయవాదులు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
- Advertisement -

