- Advertisement -
ఏపీ మంత్రి లోకేశ్ ట్వీట్పై కర్ణాటక, తమిళనాడు నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఏపీకి వచ్చే పెట్టుబడులతో పొరుగు రాష్ట్రాలకు సెగ తగులుతోందన్నారు మంత్రి లోకేశ్.
కర్ణాటక, తమిళనాడు నెటిజన్లు ఫైరవుతున్నారు. 2024-25లో తమిళనాడు వృద్ధి రేటు 11.19%గా ఉంటే APది 8.21% అని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడు ఇండస్ట్రియల్ హబ్గా, బెంగళూరు ఐటీ క్యాపిటల్గా ఉందంటున్నారు.
ఏపీ కొత్త రాష్ట్రం అని, గూగుల్ పెట్టుబడులు గొప్ప విషయం అని మరికొందరు లోకేశ్కు సపోర్ట్ చేస్తున్నారు.
They say Andhra food is spicy. Seems some of our investments are too. Some neighbours are already feeling the burn! 🌶️🔥 #AndhraRising #YoungestStateHighestInvestment
— Lokesh Nara (@naralokesh) October 16, 2025
Also Read:SYG అవుట్ స్టాండింగ్ సినిమా!
- Advertisement -

