- Advertisement -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది సీబీఐ. కేజ్రీవాల్ బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ సవాల్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ వద్ద ఉన్న పత్రాలను సమర్పించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతించడంతో కేజ్రీవాల్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.
ఈ అరెస్ట్తో తన బెయిల్పై స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటిషన్ను కేజ్రీవాల్ ఉపసంహరించుకున్నారు. మార్చి 21న ఈడీ అరెస్ట్ చేయగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు కేజ్రీవాల్.
Also Read:Kaushik Reddy:పొన్నం నుండే బ్లాక్ బుక్ స్టార్ట్
- Advertisement -