Krishnaiah:మోడీ మౌనం వీడాలి

3
- Advertisement -

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీతో దేశం పరువుపోయిందని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఫైర్ అయ్యారు.నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు, అవకవతకలను దాచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

కేంద్రలోని బీజేపీ పాలనలో వ్యవస్థలు అన్ని కుప్పకూలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్‌ పరీక్షలో అవకతవకలపై ప్రధాని మోడీ మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై సూప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని…లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న అంశంపై ప్రధాని మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు.

Also Read:Revanth:రుణమాఫీ డేట్ ఫిక్స్!

- Advertisement -