మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే

47
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌ నాయకుడు అరెపల్లి మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మానకొండూరులోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు.

Also Read: ఓజోన్ రన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎంపీ సంతోష్‌కుమార్‌

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇంతగొప్ప అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వల్ల మంచి ఆక్సిజన్ లభిస్తుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరం మొక్కలు నాటాలని అన్నారు.

Also Read: మొక్కలు నాటిన జోగినిపల్లి రవీందర్‌రావు

- Advertisement -