10 వేలు దాటిన కరోనా కేసులు..

45
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్ధాయిలో 2,29,958 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,158 కొత్త కేసులు బయటపడ్డాయి.

ప్రస్తుతం దేశంలో 44,998 కేసులు యాక్టివ్‌ గా ఉండగా కరోనా నుండి ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,10,127 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 19 మంది మృతి చెందగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,035కి చేరాయి.

రోజూవారీ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే నేడు 30 శాతం మేర కొవిడ్‌ కేసులు పెరిగాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -