కారేపల్లి ఘటనపై సీఎం దిగ్బ్రాంతి…

40
- Advertisement -

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన స్వల్ప అపశృతి చోటు చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్‌ కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. తాము అండగా వుంటామని స్పష్టం చేశారు.

మంత్రి పువ్వాడ అజయ్‌కు ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామానాగేశ్వర్‌రావులకు ఫోన్‌ చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

కాంగ్రెస్ నేత జానారెడ్డికి స్వల్ప అస్వస్థత

KTR:చీమలపాడులో అపశృతి..కేటీఆర్ దిగ్బ్రాంతి.!

ఈడీ విచారణలో థర్డ్ డిగ్రీ: ఎంపీ సంజయ్

- Advertisement -