దేశంలో 24 గంటల్లో 27,409 కరోనా కేసులు

68
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 27,409 కేసులు నమోదుకాగా 347 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 4,23,127 యాక్టివ్‌ కేసులుండగా రోజువారీ పాజిటివిటీ రేటు 2.23శాతంగా ఉంది. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,26,92,943కు చేరగా 4,17,60,458 మంది కోలుకున్నారు. కరోనాతో 5,09,358 మంది ప్రాణాలు కొల్పోగా ఇప్పటి వరకు 173.42 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.

- Advertisement -