3 పార్లమెంట్,30 అసెంబ్లీ స్ధానాలకు ఉప ఉన్నికలు

98
india
- Advertisement -

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. మొత్తం మూడు పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. దాద్రా నాగర్ హవేళీ, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణలోని హుజారాబాద్, ఏపీలోని బద్వేల్, అసోంలో ఐదు, పశ్చిమ్ బెంగాల్‌లో నాలుగు స్థానాలు, హిమాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, మధ్యప్రదేశ్‌ లలో మూడు స్థానాలు, బిహార్‌, కర్ణాటక, రాజస్థాన్‌ లలో రెండు స్థానాలు, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్, హర్యానా రాష్ట్రాలలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

- Advertisement -