దేశంలో 95 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

226
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95 లక్షలకు చేరువయ్యాయి. గత 24గంటల్లో 36,604 కేసులు నిర్ధారణకగా 501 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల 94,99,414కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,28,644 యాక్టివ్ కేసులుండగా 1,38,122 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 89,32,647 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 10,96,651 టెస్టులు నిర్వహించగా ఇప్పటి వరకు 14,24,45,949 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -