దేశంలో 24 గంటల్లో 949 కరోనా కేసులు…

61
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 949 కరోనా కేసులు నమోదుకాగా 6గురు మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,39,972కు చేరగా 4,25,07,038 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 11,191 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,21,743 మంది చనిపోయారు.రికవరీ రేటు 98.76 శాతండగా ఉండగా మరణాల శాతం 1.21గా ఉంది. ఇప్పటివరకు 1,86,30,62,546 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ తెలిపింది.

- Advertisement -