దేశంలో 24 గంటల్లో 8822 కరోనా కేసులు..

86
covid 19
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 8822 కరోనా కేసులు నమోదుకాగా 15 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,32,45,517కు చేరగా 4,26,67,088 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 53,637 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,24,792 మంది కరోనాతో మృతిచెందారు. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.12 శాతానికి చేరగా రికవరీ రేటు 98.66 శాతం, మరణాలు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ 2 శాతంగా ఉన్నాయి.

- Advertisement -