భారత్ కరోనా అప్‌డేట్…

136
covid
- Advertisement -

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 7,554 కేసులు నమోదుకాగా 223 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 85,680గా ఉండగా మొత్తం కేసుల సంఖ్య 4,29,38,599 కి చేరాయి. దేశంలో రోజువారి పాజిటివిటీ రేటు 0.90 శాతంగా ఉండగా 5,14,246 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

ఇక కరోనా రికవరీ రేటు 98.60 శాతానికి చేరగా ఇప్పటివరకు దేశంలో 1,77,79,92,977 టీకా డోసులను పంపిణీ చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -