రాష్ట్రంలో 24 గంటల్లో 7,432 కరోనా కేసులు…

126
corona in ts
- Advertisement -

రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,432 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 33 మంది ప్రాణాలను కోల్పోయారు.మొత్తం పాజిటివ్‌ కేసులు 3.87లక్షలు దాటాయి. ఇప్పటి వరకు 3.26 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్‌ కేసులుండగా గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీలోనే అత్యధికంగా 1,464 కేసులు నిర్ధారణ అయ్యాయి. మేడ్చల్‌లో 606, రంగారెడ్డి 504, నిజామాబాద్‌ 486, ఖమ్మం 325 వరంగల్‌ అర్బన్‌ 323, మహబూబ్‌నగర్‌ 280 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -