India Corona:24 గంటల్లో 7178 కేసులు

42
- Advertisement -

దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 78,342 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 7,178 కొత్త కేసులు నమోదుకాగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,345కి ఎగబాకింది.

ప్రస్తుతం దేశంలో 65,683 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,4,30,1,865 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.15 శాతం యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.67 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని వైద్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -