తెలంగాణకు కొత్తగా ఏడుగురు IAS లు..

486
telangana
- Advertisement -

సివిల్ సర్వీసెస్ 2109 బ్యాచ్ అభ్యర్థులకు క్యాడర్ అలకేట్ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిక సంబంధించిన అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు డీవోపీటీ అండర్ సెక్రెటరీ ఎస్.కే వర్మ సమాచారం అందించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 7 గురు ఐఏఎస్‌లను కేటాయించారు.

తెలంగాణ కొత్త క్యాడర్ ఐఏఎస్‌లు వీరే..

1. కర్నాటి వరుణ్ రెడ్డి
2. చిత్రా మిశ్రా
3. పాటిల్ హేమంత్ కేశవ్ (మహారాష్ట్ర)
4. గరిమా అగర్వాల్ (మధ్యప్రదేశ్)
5. దీపక్ తివారి (ఉత్తరాఖండ్)
6. అంకిత్ (ఉత్తరప్రదేశ్)
7. ప్రతిమా సింగ్ (ఉత్తరాఖండ్).

ఇతర రాష్ట్రాల క్యాడర్‌కు వెళ్లనున్న తెలంగాణా వాళ్ళు..

1. మహమ్మద్ అబ్దుల్ షాహిద్ – పశ్చిమ బెంగాల్
2. బీ. వైష్ణవి – త్రిపుర
3. నీలం లలితా ఆదిత్య – ఛత్తీస్ ఘడ్

ఆంధ్రప్రదేశ్‌కు 9 మంది కొత్త ఐఏఎస్‌ల కేటాయించడం జరిగింది.

- Advertisement -