రాష్ట్రంలో 24 గంటల్లో 6,542 కరోనా కేసులు…

206
ts
- Advertisement -

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 20 మంది మృతిచెందారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్‌ కేసులుండగా జీహెచ్‌ఎంసీలో 898, మేడ్చల్‌లో 570, రంగారెడ్డిలో 532, నిజామాబాద్‌లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, మహబూబ్‌నగర్‌లో 263, వరంగల్‌ అర్బన్‌ 244, జగిత్యాలలో 230, ఖమ్మం జిల్లాలో 246 మంది మహమ్మారి బారినపడ్డారు.

- Advertisement -