- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 6422 కేసులు నమోదుకాగా 14 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,16,479కి చేరగా 4,39,41,840 మంది కరోనా నుండి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 46,389 కేసులు యాక్టివ్గా ఉండగా 5,28,250 మంది కరోనాతో మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.04 శాతానికి చేరగా మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయి. రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉండగా ఇప్పటివరకు 215.98 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
- Advertisement -