భారత్ కరోనా అప్‌డేట్..

74
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 4,417 కరోనా కేసులు నమోదుకాగా 22 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,66,862కు చేరగా 4,38,86,496 మంది కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 52,336 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 5,28,030 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివ్‌ రేటు 1.20శాతం ఉండగా ఇప్పటి వరకు 213.72కోట్ల కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేశారు.

- Advertisement -