దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు…

135
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదుకాగా 330 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,29,45,907కు చేరగా కరోనా నుండి 3,21,00,001 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,05,681 యాక్టివ్ కేసులుండగా కరోనాతో ఇప్పటివరకు 4,40,225 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు 67,72,11,205 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -