దేశంలో 24 గంటల్లో 41,965 కరోనా కేసులు..

188
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,965 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 460 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,28,10,845కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,78,181 యాక్టివ్ కేసులుండగా 3,19,93,644 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనాతో ఇప్పటివరకు 4,39,020 మంది మృతిచెందగా గత 24 గంటల్లో 1,33,18,718 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయగా మొత్తం 65,41,13,508 డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -