రాష్ట్రంలో 24 గంటల్లో 3,840 కరోనా కేసులు

96
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 3,840 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా తొమ్మిది మంది మృతిచెందారు.మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,41,885కు చేరగా, ఇప్పటి వరకు 3,09,594 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం 30,494 యాక్టివ్‌ కేసులుండగా 20,215 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, నిజామాబాద్‌లో 303, సంగారెడ్డిలో 175 అత్యధికంగా కొవి‌డ్‌ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -