దేశంలో గ‌త 24 గంట‌ల్లో 3,714 క‌రోనా కేసులు

74
covid
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త 24 గంట‌ల్లో 3,714 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 7గురు మృతిచెందారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 194.27 కోట్ల టీకాల‌ను పంపిణీ చేయ‌గా ప్ర‌స్తుతం దేశంలో 26,976 యాక్టివ్ కేసులున్నాయి. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా నుండి 2,513 మంది కోలుకున్నారు.

- Advertisement -