భారత్…కరోనా అప్‌డేట్

60
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 3611 కరోనా కేసులు నమోదుకాగా 36 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 33,232 కేసులు యాక్టివ్‌గా ఉండగా కరోనా నుండి 4,43,99,415 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు 5,31,642 మంది కరోనాతో మృతిచెందారు.

ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.07 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.74 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Also Read:బుద్ధుడు చూపిన మార్గం… నేటికి స్పూర్తిదాయకం

- Advertisement -