దేశంలో 24 గంటల్లో 3451 కరోనా కేసులు…

93
AP Corona Cases
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 3451 మంది కరోనా నుండి కోలుకోగా 40 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,02,194కు చేరగా 4,25,57,495 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20635 కేసులు యాక్టివ్‌గా ఉండగా మొత్తం కేసుల్లో 0.05 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇప్పటివరకు 98.7 శాతం మంది కోలుకోగా దేశవ్యాప్తంగా 1,90,20,07,487 కరోనా డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -