దేశంలో 24 గంటల్లో 3303 కరోనా కేసులు..

84
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 3,303 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 39 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,68,799కు చేరగా ఇప్పటివరకు 4,25,28,126 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 5,23,693 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో 16980 కేసులు యాక్టివ్‌గా ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతానికి పెరిగింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,88,40,75,453 వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.

- Advertisement -